ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మార్క్ ఆంటోనీ' పోస్ట్-థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 26, 2023, 08:25 PM

ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'మార్క్ ఆంటోని' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఇప్పుడు, ఈ సినిమా యొక్క డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ రెండింటినీ భారీ మొత్తానికి ZEE సంస్థ సొంతం చేసుకున్నట్లు తాజా సమాచారం.

ఈ చిత్రంలో విశాల్ సరసన రీతూ వర్మ జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో ఎస్ జె సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రానికి మినీ స్టూడియోస్ బ్యానర్‌పై వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com