రితేష్ రానా దర్శకత్వం వహించిన తెలుగు సూపర్హిట్ చిత్రం 'మత్తు వదలారా 2' లో శ్రీ సింహ కోడూరి, సత్య మరియు ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించారు. కాల భైరవ స్వరపరిచిన ఈ చిత్ర సౌండ్ట్రాక్ దాని ఆకర్షణను పెంచుతుంది. ఈ చిత్రం ఇటీవలే స్టార్ మాలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రదర్శించబడింది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం ఇటీవలే టెలికాస్ట్ లో 2.49 టీఆర్పీని నమోదు చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, రాజా చెంబోలు, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, మరియు గుండు సుదర్శన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కాల భైరవ, సినిమాటోగ్రఫీ సురేష్ సారంగం మరియు ఎడిటింగ్ కార్తీక శ్రీనివాస్ ఆర్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్తో కలిసి క్లాప్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa