![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 04:46 PM
పొదిలి మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో రైతు సేవా కేంద్రం వద్ద కందులు, శనగల కొనుగోలు కేంద్రాలను మండల వ్యవసాయ అధికారి జైన్ లుబ్దిన్ ప్రారంభించారు. ప్రభుత్వమే.
ఈ కేంద్రం ద్వారా కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుందని రైతులకు తెలియజేశారు. రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్మి ఎవరు మోసపోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.