|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 11:52 AM
రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. రాయపూడిలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్లో ఇకపై పనిదినాల్లో రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రైతుల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు ఈ వివరాలను వెల్లడించారు. ఈ చర్య ద్వారా రైతుల సమస్యలను త్వరగా పరిష్కరించే అవకాశం ఉంది.
Latest News