దేశంలో వైట్ కాలర్ టెర్రరిజం పెరిగిపోతోంది: రక్షణ మంత్రి
 

by Suryaa Desk | Sat, Jan 03, 2026, 11:32 AM

దేశంలో వైట్ కాలర్ టెర్రరిజం పెరుగుతోందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత చదువులు చదివిన వారే దేశానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని, ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటన దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఉదయ్​పూర్​లో జరిగిన భూపాల్ నోబుల్స్ యూనివర్సిటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నాలెడ్జ్​తో పాటు నైతిక విలువలు, క్యారెక్టర్​ను నిర్మించే విద్య అవసరమని నొక్కి చెప్పారు. మతం అనేది దేశం, సమాజానికి నిర్వర్తించాల్సిన విధి గురించి చెప్పేదని, ప్రార్థనా మందిరాలకు వెళ్లడమే మతం కాదని ఆయన అన్నారు.

Latest News
Iran to execute 26-year-old protester; family given just 10 minutes for final goodbye Wed, Jan 14, 2026, 03:22 PM
US launches more foreign strikes in Trump's first year than during Biden presidency: Survey Wed, Jan 14, 2026, 03:07 PM
2nd ODI: Nitish comes in for India as NZ opt to bowl first; Lennox handed debut Wed, Jan 14, 2026, 02:55 PM
Pakistan to host Australia for 3 T20Is from Jan 29 ahead of T20 WC Wed, Jan 14, 2026, 02:51 PM
MP 'honour killing': Man kills daughter for eloping with relative Wed, Jan 14, 2026, 02:45 PM