|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 07:11 PM
AP: ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మె రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 12 నుంచి సమ్మె తలపెట్టాలని నిర్ణయించారు. అయితే ప్రభుత్వ జోక్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అద్దె బస్సుల యాజమానుల సంఘాల నాయకులు వెల్లడించారు. ఐదు ప్రధాన సమస్యలను ఆర్టీసీ ఎండీకి వివరించినట్లు పేర్కొన్నారు. దాంతో సంక్రాంతి వేళ ప్రయాణికులకు ప్రయాణకష్టాలు తప్పినట్లయింది.
Latest News