|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 01:40 PM
రథసప్తమి రోజున సూర్యభగవానుడు ఏడు గుర్రాల రథంపై దర్శనమిస్తాడని, ఈ పర్వదినాన సూర్యుడిని ఆరాధించడం వల్ల మృత్యుభయం పోయి సూర్యలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మాఘమాస శుక్లపక్ష సప్తమి రోజున సూర్యుడు అవతరించాడని, ఆ రోజున నదీ స్నానాలు, సూర్యోపాసనలు, తలమీద ఆకులతో స్నానం, నదీ తీరాలలో దీపారాధన వంటివి చేస్తే అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వాసం. రథసప్తమి రోజున ఎరుపు రంగు పూలతో పూజించడం శుభప్రదం.
Latest News