రథసప్తమి విశిష్టత ఏంటి?.. ఏ రంగు పూలతో సూర్యుడిని పూజించాలి?
 

by Suryaa Desk | Sat, Jan 24, 2026, 01:40 PM

రథసప్తమి రోజున సూర్యభగవానుడు ఏడు గుర్రాల రథంపై దర్శనమిస్తాడని, ఈ పర్వదినాన సూర్యుడిని ఆరాధించడం వల్ల మృత్యుభయం పోయి సూర్యలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మాఘమాస శుక్లపక్ష సప్తమి రోజున సూర్యుడు అవతరించాడని, ఆ రోజున నదీ స్నానాలు, సూర్యోపాసనలు, తలమీద ఆకులతో స్నానం, నదీ తీరాలలో దీపారాధన వంటివి చేస్తే అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వాసం. రథసప్తమి రోజున ఎరుపు రంగు పూలతో పూజించడం శుభప్రదం.

Latest News
Mumbai Indians unveils new jersey ahead of IPL 2026 Fri, Mar 06, 2026, 04:47 PM
India Stack Global to facilitate DPI adoption by partner nations Fri, Mar 06, 2026, 03:54 PM
Adani Total Gas leaves CNG, cooking gas prices unchanged amid Iran war Fri, Mar 06, 2026, 03:50 PM
T20 WC: Back the player or chase the title? India's Abhishek Sharma dilemma Fri, Mar 06, 2026, 03:34 PM
Several alive voters marked dead in Bengal's SIR exercise: Mamata Banerjee Fri, Mar 06, 2026, 03:33 PM