|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 06:55 PM
న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో దేశ 77వ గణతంత్ర వేడుకల పరేడ్ ఘనంగా జరిగింది. ఈ వేడుక ప్రారంభానికి ముందు గ్రూప్ కెప్టెన్, భారత వ్యోమగామి శుభాన్షు శుక్లాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అత్యున్నత శౌర్య పురస్కారం అశోక్ చక్రను అందజేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయుడిగా.. అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా శుభాన్షు శుక్లా అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే.
Latest News