|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 06:56 PM
భారత 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. వార్ మెమోరియల్ వద్దకు వెళ్లిన మోదీకి రక్షణ మంత్రి రాజ్నాథ్, త్రివిధ దళాధిపతులు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని పుష్పాంజలి సమర్పించారు. దేశం కోసం పోరాడిన వీరులకు, త్రివిధ దళాల అధిపతులతో కలిసి వందనం చేశారు
Latest News