|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 03:24 PM
వేల్పనూరులో బుధవారం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి 41 మంది లబ్ధిదారులకు రూ. 23 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. వైద్య ఆపదలో ఉన్నవారు ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ నిధులు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. లబ్ధిదారులు సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.
Latest News