|
|
by Suryaa Desk | Wed, Apr 15, 2026, 11:22 AM
నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పటికే వాహనాల ధరలు పెంచుతున్నాయి. యుద్ధం కొనసాగితే ఉత్పత్తి వ్యయం పెరిగి, ధరలు మరింత పెంచాల్సి రావచ్చని భారత వాహన తయారీదారుల సమాఖ్య (సియామ్) అధ్యక్షుడు శైలేశ్ చంద్ర తెలిపారు. కమోడిటీ ధరల పెరుగుదలపై 4-5 వారాల్లో స్పష్టత వస్తుందని, ఆ తర్వాతే వాహనాల ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
Latest News