|
|
by Suryaa Desk | Thu, Apr 16, 2026, 11:04 AM
కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలం చిలకలదోన వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో 12 మంది చనిపోయారు. కర్ణాటక రాష్ట్రం చికమగులూరు ప్రాంతానికి చెందిన యాత్రికులు బొలెరో వాహనంలో మంత్రాలయం వస్తుండగా ఈ దారుణం జరిగింది ఒక సిమెంట్ ట్యాంకర్ బొలెరోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో వాహనంలో 21 మంది వాహనంలో ప్రయాణిస్తున్నారు. ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోగా, నలుగురు హాస్పిటల్లో మరణించారు. మిగిలిన వారు కర్నూల్, ఎమ్మగనూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వేకువనే మూడున్నరకు ఈ దారుణం జరిగింది.
Latest News