by Suryaa Desk | Wed, Jul 10, 2024, 12:08 PM
మనీలాండరింగ్ కేసు నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్కు సంబంధించిన కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసింది. మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది. ఫోర్టిస్ హెల్త్కేర్ మాజీ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్తో సహా ఉన్నత స్థాయి వ్యక్తులను రూ.200 కోట్లకు మోసం చేసిన ఆరోపణలకు సంబంధించి నటిని ఈడీ గతంలోనే విచారించింది.
Latest News