ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది: ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 03, 2024, 10:42 AM

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా, మంగళవారం బోయిన్పల్లి డివిజన్లలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డిని పరిచయం చేస్తూ నియోజకవర్గం అత్యధిక మెజారిటీతో బీఆర్ఎస్ ఎంపీని గెలిపించుకుందామని, ఎన్నో వేల కోట్ల రూపాయలతో బీఆర్ఎస్ పార్టీ హయంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయంతో ఎంతో అభివృద్ధి చేశామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa