ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎర్త్ డే సందర్భంగా 22న వ్యాసరచన పోటీలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 03, 2024, 02:42 PM

యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలెప్మెంట్(ఏఐడీ) సంస్థ ఆధ్వర్యాన ఎర్త్ డే సందర్భంగా ఈనెల 22న ఖమ్మం జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ హరిప్రసాద్ రావు బుధవారం తెలిపారు. ఆరు నుంచి 12వ తరగతి లోపు విద్యార్థులు పాల్గొనవచ్చని, 'భూమండలాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు ఏం చేయాలి? ' అంశంపై రెండు పేజీలకు మించకుండా తెలుగులో రాసిన వ్యాసాన్ని పోస్ట్ లేదా కొరియర్ చేయాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa