ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కామారెడ్డిలో పోలింగుకు సర్వం సిద్ధం: జిల్లా ఎన్నికల అధికారి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 12, 2024, 10:05 PM

సోమవారం లోక్ సభకు జరగబోయే పోలింగుకు సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లాలో 6, 80, 921 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని, ఇందుకోసం 791 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 64 సమస్యాత్మక లొకేషన్లను గుర్తించి 64 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించమన్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్నారు. ఓటింగ్ జరిగే రోజు సెలవు దినం కాదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa