ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈవీఎంల తరలింపును పరిశీలించిన అదనపు కలెక్టర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 12, 2024, 10:03 PM

సోమవారం జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి జరగనున్న పోలింగ్ కు సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి పోలింగ్ మెటీరియల్స్ తో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో రూటు వారీగా పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రి అందజేత ప్రక్రియను పరిశీలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa