ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజన్న భక్తులకు ఉచితంగా పాలు పంపిణీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 10, 2024, 04:25 PM

వేములవాడ రాజన్న ఆలయ భక్తులకు స్థానిక వ్యాపారవేత్త కటకం కిషన్ రాజ్యలక్ష్మి వారి కుమారుడు కటకం నాగరాజు రాధిక దంపతులు సోమవారం భక్తుల 100లీటర్ల పాలు పంపిణీ చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా కోడె చెల్లించుకునే భక్తుల క్యూలైన్లలో ఉన్నవారికి మరి ముఖ్యంగా పంపిణీ చేశారు. భక్తి భావంతో రాజన్న భక్తులకు పాలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రీనివాస్ ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa