ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముగిసిన ఎంసెట్ మొదటి దశ ధ్రువపత్రాల పరిశీలన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 08, 2024, 03:12 PM

కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలో గత 3 రోజులుగా జరుగుతున్న ఎంసెట్ మొదటి దశ ధ్రువపత్రాల పరిశీలన సోమవారం విజయవంతంగా ముగిసిందని కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ 3 రోజులలో 874 మంది విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలించి కన్ఫర్మేషన్ లెటర్ అందజేశారు. ఈ సందర్బంగా ఎంసెట్ ఎంట్రెన్స్ టెస్ట్ లో ఉత్తమ ర్యాంక్ సాధించిన విద్యార్థులను వైస్ ప్రిన్సిపాల్ కిష్టయ్య, ఇతర సిబ్బంది అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa