ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బదిలీ వర్కర్స్ కు జనరల్ మజ్దూర్ ప్రమోషన్ లెటర్స్ ఇవ్వాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 23, 2024, 03:41 PM

సింగరేణిలో 2023 డిసెంబర్ 31 నాటికి 190/240 మస్టర్లు నిండిన బదిలీ వర్కర్స్ కు వెంటనే జనరల్ మజ్దూర్ ప్రమోషన్ లెటర్స్ ఇవ్వాలని ఐఎన్టీయూసి సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో సంస్థ సీ అండ్ ఎండీ బలరాం నాయక్ ను కలిసి పలు సమస్యలపై చర్చించారు. 2023- 24 ఆర్థిక సంవత్సరానికి గాను 35 శాతం లాభాల వాటా వెంటనే ప్రకటించాలని ఆయన కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa