సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండల పరిధిలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టును మంగళవారం బీఆర్ఎస్ నేతలు మేరుగు మహేశ్, రెడ్డి యాదగిరి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్ మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సూరగొని హరిబాబు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa