ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో బదిలీలు..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 18, 2024, 09:19 AM

 జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో సిటీ ప్లానర్స్, ఏసీపీలకు స్థానచలనం కల్పిస్తూ కమిషనర్ ఆమ్రపాలి ఉత్తర్వులు జారీ చేశారు. శేరిలింగంపల్లి జోన్ సిటీ ప్లానర్గా శ్యామ్, ఎల్బీనగర్ జోన్ సిటీ ప్లానర్గా శ్రీనివాస్ యాదవ్, చార్మినార్ జోన్ సీపీగా  మాజీద్, కూకట్పల్లి సిటీ ప్లానర్గా గణపతి, ఖైరతాబాద్ ప్రధాన కార్యా లయంలోని చార్మినార్ సెక్టార్కు సిటీ ప్లానర్ ఉమాదేవి, అడిషనల్ సీసీపీ వెంకన్నకు ప్రధాన కార్యాల యంలోని ఖైరతాబాద్ జోనల్ బాధ్యతలు అప్పగించారు. వీరితో పాటు పలువురు ఏసీపీల బదిలీలు జరిగాయి. చందానగర్కు నాగిరెడ్డి, జూబ్లీహిల్స్క శ్రీనివాస్, మల్కాజిగి రికి శ్రీనివాసరావు, ఎల్బీనగర్కు ప్రతాప్, మలక్పేటకు గజానందం, చాంద్రాయణగుట్టకు భానుచందర్, ఫలక్నుమాకు మంజులాసింగ్, చార్మినార్కు రాందాస్, ముషీరాబా ద్కు దేవేందర్, అంబర్పేటకు సుమి త్ర తదితర ఏసీపీలకు ఆయా స్థానా ల్లో పోస్టింగ్లు ఇచ్చారు. అలాగే పలు చోట్ల టీపీఎస్లనూ మారు స్తూ.. నిర్ణయం తీసుకున్నారు. అలాగే 27 మంది అసిస్టెంట్ మెడి కల్ ఆఫీసర్లకు కూడా స్థానచలనం కల్పిస్తూ కమిషనర్ ఆమ్రపాలి ఉత్త ర్వులు జారీ చేశారు. వీరితో పాటు డిప్యూటీ ఈఈలను పలు సర్కిళ్లకు మార్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa