ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇక నుంచి నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే రూ.1,000 జరిమానా చెల్లించాల్సిందే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 16, 2024, 10:26 AM

వాహనాల నెంబర్‌ ప్లేట్లు సరిగా లేని వాహనదారులపై తెలంగాణ ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోనుంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించనుంది. ఈ డ్రైవ్‌లో ప్లేట్ లేని వాహనాల యజమానులకు మొదటి నేరానికి రూ.500.. రెండో సారి పట్టుబడితే.. రూ.1000 జరిమానా విధించనున్నారు. కాగా, హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్‌లను తప్పనిసరి చేసి.. ఇన్‌స్టాలేషన్‌ను పాటించాలని వాహన యజమానులను కోరుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa