ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు గుడ్‌న్యూస్.. కిసాన్ సమ్మాన్ నిధుల విడుదలపై కీలక అప్‌డేట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 24, 2024, 02:27 PM

రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన’పై కీలక అప్‌డేట్ వచ్చింది. జాతీయ మీడియాల కథనాల ప్రకారం, 18వ విడత నిధులను అక్టోబర్ మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనున్నట్టు సమాచారం. ఇందుకు e-KYC, భూమి ధృవీకరణను తప్పనిసరి. ఇవి పూర్తి చేయని రైతులకు నిధులు జమ కావు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం అందజేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa