ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరింత ఉద్ధృతంగా ఊకశెట్టి వాగు..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 25, 2024, 03:40 PM

వనపర్తి జిల్లా ఆత్మకూరు-కొత్తకోట పట్టణాల మధ్య బుధవారం రాకపోకలు నిలిచిపోయాయి. మదనాపురం మండలంలో సరళసాగర్ ప్రాజెక్టు 4 వుడ్ సైఫాన్లు, 2 ప్రైమరీ సైఫాన్లు తెరుచుకోవడంతో భారీగా వరద నీరు దిగువ ఉన్న రామన్ పాడు ప్రాజెక్టుకు చేరుతోంది. మదనాపురం సమీపంలోనిలో ఊకశెట్టి వాగు లెవెల్ కాజ్ వేపై నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆత్మకూరు-కొత్తకోట పట్టణాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa