ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుండెపోటుతో వ్యక్తి మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2024, 03:45 PM

జోగులాంబ గద్వాల్ జిల్లా పెబ్బేరు మండలం తోమాలపల్లి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. వారి పార్థివ దేహానికి బిజెపి నాయకులు సోమవారం పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జడ్పీ మాజీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, వనపర్తి నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి రఘు శ్యాంసుందర్, గ్రామ భూత అధ్యక్షులు జలంధర్ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa