ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 11, 2024, 05:36 PM

కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఆమరణ నిరహార దీక్షతో సాధించారు. 1969 సంవత్సరం లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసింది. తెలంగాణ తల్లిని తీసివేసి బతుకమ్మ లేని కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని పెట్టడం దుర్మార్గం. అభివృధిని పక్కన పడేసి పేర్లు మార్చడమేనా రేవంత్ రెడ్డి చేసే అభివృధి. ఎన్ని రాజకీయాలు చేసిన కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుతాం.రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహ రాజకియానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపుమేరకు ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గం లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa