ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ మంజూరు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 18, 2024, 08:05 PM

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన లగచర్ల రైతుల దాడి ఘటన గురించి తెలిసిందే. ఈ ఘటనలో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి ఏ1 నిందితుడిగా చేర్చుతూ పోలీసులు అరెస్ట్ చేశారు.ఏ2గా సురేష్ సహ మరో 24 మందిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కాగా ఈ కేసులో నేడు పట్నం నరేందర్ రెడ్డికి నాంపల్లి కోర్ట బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా సురేష్ తో మహా మిగిలిన 24 మందికి కూడా కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. పట్నంకు రూ.50 వేల పూచీకత్తు విధించగా, మిగిలిన వారికి రూ.20 వేల పూచీకత్తు విధిస్తూ కోర్ట్ ఈ బెయిల్ మంజూరు చేసింది


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa