ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో ఆర్టీసీలో 3 వేలఉద్యోగాలు భర్తీ: పొన్నం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 06, 2025, 04:07 PM

ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ 50 ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను జెడా ఊపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడారు. త్వరలోనే ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని తెలిపారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గొప్ప పథకం అన్నారు. ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు ఎక్కడికక్కడ సమ్మెలు చేశారని గుర్తుచేశారు. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాట పట్టించామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa