ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో ముమ్మరంగా కొనసాగుతున్న రథసప్తమి వేడుకల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 23, 2026, 10:17 AM

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో జనవరి 25న జరగనున్న రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఏఈవో వెంకయ్యచౌదరి కలిసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. రథసప్తమిని చిన్న బ్రహ్మోత్సవంగా నిర్వహిస్తున్నందున, శ్రీమలయప్ప స్వామి వారు ఒకే రోజున ఏడు ప్రధాన వాహనాలపై మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ వేడుకలకు విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa