ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గొల్లపల్లిలో ప్రజాపాలన కార్యక్రమం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 25, 2025, 02:20 PM

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభ విజయవంతంగా ముగిసింది. అధికారులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్లు లిస్టులో వచ్చిన పేర్లన్నీ చదివి వినిపించారు.గ్రామ సభ కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో గ్రామ ప్రజల ముందు.
ఈ పథకాల వివరాల గురించి అర్హులైన అభ్యర్థుల పేర్లు అధికారులు వివరించారు.ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ శశిధర్,కార్యదర్శి మధుసూదన్,ఎస్సై చిర్ర సతీష్,ఏవో కరుణ,ఏపీవో వేణు,ఏఈఓ అశ్విని,ఆర్ఐ అనుష,నాయకులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa