ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవహేళన చేసి మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 28, 2025, 03:22 PM

సరస్వతి మాతను అవహేళన చేస్తూ మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నారాయణపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మద్దూరు బాలికల ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా సరస్వతి మాతను అవహేళన చేసి మాట్లాడటం సరైంది కాదని విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు రాంబాబు అన్నారు. వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa