TG: ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు సోమవారం నుంచి ఈనెల 22వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 4.29 లక్షల మంది హాజరు కానున్నారు. దీంతో ప్రభుత్వం 2,008 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. హాల్ టికెట్లను కాలేజీ లాగిన్లతోపాటు విద్యార్థుల ఫోన్లకు పంపనున్నారు. కాగా ఈ పరీక్షలు రెండు సెషన్లలో ఉంటాయి. ఉదయం 9 గం. నుంచి మ.12 గం. మధ్యాహ్నం 2గం. నుంచి సా. 5 గం. వరకు పరీక్షలు జరగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa