మల్కాజిగిరికి చెందిన నరహరికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కుని ఆదివారం కొంపల్లిలోని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనునివాసంలో తన నివాసంలో 60,000 రూపాయల చెక్కుని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీ బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, జి ఎన్ వి సతీష్ కుమార్, ఎస్ ఆర్ ప్రసాద్, పివి. సత్యనారాయణ, పార్థసారథి, శ్రీకాంత్, తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa