ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రత్యేక పూజలకు రావాలని మాజీ మంత్రికి ఆహ్వానం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 07, 2025, 07:59 PM

రాంగోపాల్ పేట డివిజన్ పరిధిలోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రేపటి నుంచి కోటి కుంకుమార్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రావలసిందిగా మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆలయ ఈవో శుక్రవారం ఆహ్వానించారు. ఈ సందర్భంగా అర్చకులు తలసానిని ఆశీర్వదించి ఆహ్వానం పత్రికను అందజేశారు. తప్పకుండా హాజరవుతానని ఎమ్మెల్యే తలసాని హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa