రాంగోపాల్ పేట డివిజన్ పరిధిలోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రేపటి నుంచి కోటి కుంకుమార్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రావలసిందిగా మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆలయ ఈవో శుక్రవారం ఆహ్వానించారు. ఈ సందర్భంగా అర్చకులు తలసానిని ఆశీర్వదించి ఆహ్వానం పత్రికను అందజేశారు. తప్పకుండా హాజరవుతానని ఎమ్మెల్యే తలసాని హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa