ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరపత్రాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2025, 11:46 AM

పటాన్ చెరు డివిజన్ పరిధిలోని చైతన్య నగర్ లోని శ్రీ మహాదేవుని ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఉత్సవాల కరపత్రికను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు కమర గూడెం వెంకటేష్, ఆలయ కమిటీ సభ్యులు, శివ స్వాములు, తదితరులు ఉన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa