నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్ చాయా సోమేశ్వరాలయానికి భక్తులు పోటెత్తినారు. బుధవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని, ఆలయంలో పూజారులు దేవదేవునికి ఉదయం 3 గంటలకే అభిషేకములు నిర్వహించారు.
ఆ తరువాత నుండి భక్తులు మహాశివుని దర్శనార్థం విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. క్యూ లైన్ లు పాటిస్తూ భక్తులు మహాశివుడిని దర్శనం చేసుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa