ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 13, 2025, 02:41 PM

ఎస్సీ వర్గీకరణ చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నేత కె. పద్మారావు అన్నారు. గురువారం ఎల్లారెడ్డి తెలంగాణ తల్లి ప్రాంగణంలో 3వ రోజు నిరసన ధీక్షలో మాట్లాడుతూ.
శాసనసభలో మాదిగలకు ఇచ్చిన మాట సీఎం నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ పక్షాన డిమాండ్ చేశారు. ఈ ఆందోళనకు కాంగ్రెస్ నేత మాజీ జడ్పిటిసి గయాజుద్దీన్ మద్దతు ప్రకటించి ధీక్షలో పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ నేతల డిమాండ్ సమంజసమే అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa