పోలీసులు పెన్ పహాడ్ మండలంలోని ప్రజలకు అందుబాటులో ఉండి తమ సేవలను అందించాలని సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి అన్నారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ ను సీఐ రాజశేఖర్ తో కలిసి సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం వేసవికాలం అయినందున దొంగల బెడద ఉంటుందని కావున సిబ్బంది ఎప్పటికప్పుడు గస్తీ నిర్వహించాలన్నారు. ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహించాలని సిబ్బందికి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa