ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు నార్కట్ పల్లి మండలంలో ఎమ్మెల్యే పర్యటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 08, 2025, 01:21 PM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మంగళవారం నార్కట్ పల్లి మండలంలో పర్యటించనున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తుల ఉషయ్య తెలిపారు. ఉ. 9:30 గంటలకు చెరువుగట్టులో సన్నబియ్యం పంపిణీ.
ఉ. 10 గంటలకు చిన్న నారాయణపురంలో సన్నబియ్యం పంపిణీ, ఉ. 10:30 కొండపాకొనిగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం, 11 గంటలకు ఔరవాణిలో సన్న బియ్యం పంపిణీ, ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం కార్యక్రమాలలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa