ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ విష్ణు సహస్రనామ యజ్ఞం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 12, 2025, 05:02 PM

పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో శనివారం దేవాలయ కమిటీ, గీత సత్సంగ సమితి ఆధ్వర్యంలో శ్రీ విష్ణు సహస్రనామ యజ్ఞం నిర్వహించారు. శ్రీ మహా గణపతి పూజ, శ్రీ లక్ష్మి అష్టోత్తర విష్ణు సహస్రనామాలు, శ్రీ భగవద్గీత పారాయణం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు ఆంజనేయులు, చంద్రకళ, సుజాత జగదీశ్వర్, మోహన్, రాములు, కోటయ్య, చంద్రశేఖర్, లలిత, జ్యోతి, గీత, భాగ్యమ్మ, రాధా తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa