ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ ఈ భేటీ నిర్వహించింది. సోమవారం ఉదయం మరో సారి సమావేశం నిర్వహించి ఎస్సీ వర్గీకరణ జీవోను విడుదల చేస్తామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. భేటీలో చర్చించిన విషయాలకు సంబంధించిన మొదటి కాపీని సీఎం రేవంత్ రెడ్డికి అందజేసి జీవో విడుదల చేస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa