రేపు డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నారాయణపేట డిపో మేనేజర్ లావణ్య మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
కోస్గి, నారాయణపేట డిపో పరిధిలోని గ్రామాల ప్రయాణికులు సలహాలు, సూచనలు ఇవ్వాలని, సమస్యలను 7382826293 నంబర్కు ఫోన్ చేయాలని అన్నారు. డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa