ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భక్తి శ్రద్ధలతో మైసమ్మ విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, May 02, 2025, 04:43 PM

జైనథ్‌లోని కరంజి‌లో శ్రీ మైసమ్మ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొని గ్రామస్థులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేశామన్నారు. మాజీ ఎంపీపీ గోవర్ధన్, నాయకులు మహేందర్ రెడ్డి, రవీందర్, గంగన్న, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa