ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్రమ వలసదారులపై బీజేపీ నేతల వినతిపత్రం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 10, 2025, 07:48 PM

కూకట్‌పల్లి నియోజకవర్గం కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు రోహింగ్యా దేశాలకు చెందిన వ్యక్తులు అక్రమంగా నివసిస్తూ, నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై బీజేపీ నేతలు శనివారం పోలీసులకు వినతిపత్రం అందించారు. జాతీయ భద్రతకు ఈ పరిస్థితి ముప్పుగా మారుతున్నదని అన్నారు. కూకట్‌పల్లి అసెంబ్లీ కన్వీనర్ నాయకత్వంలో బీజేపీ ప్రతినిధుల బృందం కూకట్‌పల్లి సీఐను కలిసి కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa