ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జయశంకర్ కాలనీలో పాదయాత్ర చేసిన కార్పొరేటర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 10, 2025, 07:50 PM

కూకట్ పల్లి నియోజకవర్గం 124 డివిజన్ ఆల్విన్ కాలనీ ఎల్లమ్మబండ పరిధి జయశంకర్ కాలనీలో శనివారం డ్రైనేజ్ మరియు రోడ్లకు సంబంధించి సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ జయశంకర్ కాలనీలో పాదయాత్ర చేసి సమస్యలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ జయశంకర్ కాలనీలో ఇటీవలే డ్రైనేజీ లైన్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa