ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెరుగైన వైద్యం కోసం ఎల్ఓసిలను అందజేసిన ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 10, 2025, 07:53 PM

దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రానికి చెందిన గొల్ల ఆంజనేయులు యాదవ్ సతీమణి భాగ్యలక్ష్మీ రోడ్డు ప్రమాదంలో గాయపడింది. మెరుగైన వైద్యం కొరకు నిమ్స్ ఆస్పత్రికి సీఎం సహాయ నిధి ద్వారా రూ. 2 లక్షల 50 వేల ఎల్ఓసిని, భూత్ పూర్ మండలం రావులపల్లికి చెందిన మూస యాదయ్య తీవ్ర గుండెపోటుతో నిమ్స్ ఆస్పత్రిలో చేరగా గుండె ఆపరేషన్ కొరకు రూ. 2 లక్షల శనివారం కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa