ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాహనదారులు మధ్య ఘర్షణ.. భారీ ట్రాఫిక్ జామ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 10:44 AM

జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ లో ఆదివారం రాత్రి జాతీయ రహదారి-44పై ఇద్దరు టాటా ఏసీ వాహనదారులు ఘర్షణ పడ్డారు. ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఓ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకొనిన ఎస్ఐ లెనిన్ తన సిబ్బందితో కలిసి అక్కడ నుంచి జనాన్ని చెదరగొట్టారు. దెబ్బతిన్న వాహనాలను పోలీస్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa