జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన పులి శేఖర్ కు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 21000 చెక్కును మాజీ జెడ్పి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ లబ్ధిదారుని ఇంటి వద్ద ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బర్కం మల్లేష్, ప్యాక్స్ ఛైర్మన్ యాదవనేని రాజలింగం, మహిళ విభాగం అధ్యక్షురాలు స్పందన సాగర్ రావు, మైనార్టీ విభాగం అధ్యక్షులు చాంద్ పాషా పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa