ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాగి ముద్దలో బొద్దింక ప్రత్యక్షం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 06, 2025, 06:03 PM

గచ్చిబౌలి నానక్ రామ్ గూడాలోని కృతుంగ హోటల్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కస్టమర్ ఆర్డర్ చేసిన రాగి ముద్దలో బొద్దింక ప్రత్యక్షం కావడంతో వినియోగదారుడు తీవ్ర షాక్‌కు గురయ్యాడు. ఈ విషయంపై హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా, వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు సమాచారం. హోటల్ కిచెన్ పరిసరాలు అత్యంత దారుణంగా, అపరిశుభ్రంగా, దుర్వాసన వెదజల్లుతున్నాయని కస్టమర్లు ఆరోపించారు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa